ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

151 బియ్యం గింజలపై శ్రీరామ అష్టకం

ABN, Publish Date - Apr 06 , 2025 | 12:39 AM

శ్రీరామనవమిని పురస్కరించుకుని కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పెద్దింటి కృష్ణవంశీ 151 బియ్యం గింజలపై శ్రీరామ అష్టకం రచించి భక్తిని చాటుకున్నారు.

కొత్తపేట, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమిని పురస్కరించుకుని కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పెద్దింటి కృష్ణవంశీ 151 బియ్యం గింజలపై శ్రీరామ అష్టకం రచించి భక్తిని చాటుకున్నారు. దీన్ని లిఖించడానికి సుమారు 2 గంటల సమయం పట్టిందని తెలిపారు. గతంలో బియ్యపు గింజలపై వందేమాతరం లిఖించారు. ఆయనన్ను పలువురు అభినందించారు.

Updated Date - Apr 06 , 2025 | 12:39 AM