ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రంగులే.. తీరం కొత్త రూపులే..

ABN, Publish Date - Jul 10 , 2025 | 12:22 AM

కొత్తపల్లి, జూలై 9 (ఆంరఽధజ్యోతి): కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం బుధవారం రంగురంగులుగా దర్శనమిచ్చింది. ఇటీవ

కాకినాడ జిల్లా ఉప్పాడలో రంగులుగా మారిన సముద్ర తీరం

కొత్తపల్లి, జూలై 9 (ఆంరఽధజ్యోతి): కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం బుధవారం రంగురంగులుగా దర్శనమిచ్చింది. ఇటీవల వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు వివిధ పాయల ద్వారా సముద్రంలోకి చేరుతోంది. అక్కడి నుంచి నుంచి బురద నీరు నేరుగా సముద్రంలోకి ప్రవేశించడంతో నీలి రంగులో ఉండే సముద్రం సగభాగం బురద, కొంచెం మేర నీలి రంగు, మరి కొంత భాగం తెలుపురంగులో దర్శనమిస్తోంది. రంగులుగా దర్శనమిస్తున్న సముద్రాన్ని పర్యాటకులు, ప్రయాణికులు ఆసక్తిగా తిలకిస్తూ ఫొటోలు తీసుకుంటున్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:22 AM