ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గోదావరి.. శబరి సంగమం.. అద్భుతం

ABN, Publish Date - Jul 02 , 2025 | 12:47 AM

కూనవరం, జూలై 1(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని నాసిక్‌లో పుట్టిన గోదావరి నది బడిశా రాష్ట్రంలోని తూర్పు కనుమల్లో సింకరం కొండల శ్రేణుల నుంచి ప్రవహించే శబరి

కూనవరంలో వేరు వేరు రంగుల్లో కనిపిస్తున్న శబరి, గోదావరి నీళ్లు

కూనవరం, జూలై 1(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని నాసిక్‌లో పుట్టిన గోదావరి నది బడిశా రాష్ట్రంలోని తూర్పు కనుమల్లో సింకరం కొండల శ్రేణుల నుంచి ప్రవహించే శబరి నది అల్లూరి జిల్లా కూనవరం వద్ద సంగమంగా ఏర్పడతాయి. ఈ రెండు నదులు ఇక్కడ కలిసిన సుమారు కిలోమీటరు వరకు వేరువేరుగా ప యనిస్తాయి. గోదావరి నీళ్లు నీలం రంగులోను, శబరి నీళ్లు ఎరుపు రంగులోను ప్రవహిస్తాయి. 2 నదులు నిత్యం ఇలాగే ప్రవహించినా వర్షాకాలంలో మాత్రం వేరువేరుగా ప్రవహిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తాయి.

Updated Date - Jul 02 , 2025 | 12:47 AM