ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా శ్రీపుష్పోత్సవం

ABN, Publish Date - Apr 14 , 2025 | 01:05 AM

ర్యాలి జగన్మోహిని కేశవస్వామి కల్యాణోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ర్యాలి జగన్మోహిని కేశవస్వామి కల్యాణోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు, తులసిపూజ, అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించి స్వామివారి పుష్పోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ఆయా ఏర్పాట్లు నిర్వహించారు. వారం రోజులపాటు నిర్వహించిన స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా ముగిశాయి.

Updated Date - Apr 14 , 2025 | 01:05 AM