ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అయినవిల్లి సిద్ధి వినాయకునికి రూ.30లక్షల విలువైన బంగారు పాదుకలు

ABN, Publish Date - May 19 , 2025 | 12:24 AM

అయినవిల్లి, మే 18 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వరస్వామికి రూ.30లక్షల విలువైన బంగారు పాదుకలను ఆదివారం బహూకరించారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే మంతెన సుబ్బరాజు వంశవారసులు... వెంకటకృష్ణరాజు- దుర్గావతి దంపతులు, వారి కుమారులు వెంకటసూర్యసు

వినాయకునికి సమర్పించిన పాదుకలు

అయినవిల్లి, మే 18 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వరస్వామికి రూ.30లక్షల విలువైన బంగారు పాదుకలను ఆదివారం బహూకరించారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే మంతెన సుబ్బరాజు వంశవారసులు... వెంకటకృష్ణరాజు- దుర్గావతి దంపతులు, వారి కుమారులు వెంకటసూర్యసుబ్బరాజు-శ్వేత దంపతులు 369 గ్రాములు బంగారు శఠారి (పాదుకలు)ని సమర్పించారు. అర్చకులు వాటికి సంప్రోక్షణ నిర్వహించారు. దాతను శేష వస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం అందజేశారు. ఈవో ముదునూరి సత్యనారాయణరాజు దాతను అభినందించి స్వామివారి చిత్రపటం బహూకరించారు.

Updated Date - May 19 , 2025 | 12:24 AM