ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

770 కోట్లతో 998 ఆలయాల అభివృద్ధి: ఆనం

ABN, Publish Date - Jul 26 , 2025 | 04:15 AM

రాష్ట్రంలో రూ.770 కోట్ల వ్యయంతో 998 దేవాలయాలను అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

గార, జూలై 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రూ.770 కోట్ల వ్యయంతో 998 దేవాలయాలను అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో శుక్రవారం జరిగిన ‘సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం’లో ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘గత ప్రభుత్వం దేవాలయ వ్యవస్థను నిర్లక్ష్యం చేసింది. మా ప్రభుత్వం వచ్చాక పటిష్ఠం చేస్తున్నాం. శ్రీకూర్మం, అరసవల్లి పుణ్యక్షేత్రాలను అభివద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 04:15 AM