ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TDP Mahanadu: చిత్తూరు పార్లమెంటులో చంద్రబాబు రిజిస్ట్రేషన్‌

ABN, Publish Date - May 28 , 2025 | 05:49 AM

మహానాడు వేదిక వద్ద ఉదయం 6 గంటలకే ప్రతినిధుల నమోదు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు చిత్తూరు పార్లమెంటు కేంద్రంలో తన పేరును రిజిస్టర్‌ చేసుకున్నారు.

హానాడు వేదిక వద్ద ఉదయం 6 గంటలకే ప్రతినిధుల రిజిస్ట్రేషన్‌ మొదలైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఆయా పార్లమెంటు పరిధిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. సీఎం చంద్రబాబు 10.35 గంటలకు చిత్తూరు పార్లమెంటు ప్రతినిధుల నమోదు కేంద్రంలో తన పేరు రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బండారు శ్రావణి, టీడీపీ నేత చింతకాయల విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. గ్రామ కమిటీ, మండల కమిటీల నుంచి వచ్చిన ప్రతినిధులు ఆయా పార్లమెంటు కేంద్రాల వద్దకు వెళ్లి రిజిస్ట్రేషను చేయించుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 05:49 AM