ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆలమూరు నుంచి తిరుమలకు సైకిల్‌ యాత్ర

ABN, Publish Date - Apr 08 , 2025 | 12:28 AM

దేశం సుభిక్షంగా ఉండాలంటూ మండలంలోని ఆలమూరు గ్రామం నుంచి తొమ్మిది మంది యువకులు సోమవారం తిరుమలకు సైకిల్‌ యాత్ర చేపట్టారు.

రుద్రవరం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : దేశం సుభిక్షంగా ఉండాలంటూ మండలంలోని ఆలమూరు గ్రామం నుంచి తొమ్మిది మంది యువకులు సోమవారం తిరుమలకు సైకిల్‌ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండి, పాడి పంటలతో వర్థిలాలని ఆకాంక్షిస్తూ సైకిల్‌ యాత్ర చేపట్టామన్నారు. ఆలమూరు గ్రామం నుంచి తిరుమలకు సుమారు 250 కి.మీ దూరం ఉందన్నారు. మూడురోజుల్లో తిరుమలకు చేరుకుంటామని యువకులు తెలిపారు.

Updated Date - Apr 08 , 2025 | 12:28 AM