టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం
ABN, Publish Date - Jul 25 , 2025 | 02:13 AM
టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన ట్రినిటీ కంబైస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం రూ.2 కోట్లు విరాళంగా అందజేసింది.
అదనపు ఈవోకు చెక్కు అందజేస్తున్న సంస్థ ప్రతినిధులు
తిరుమల, జూలై24(ఆంధ్రజ్యోతి): టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన ట్రినిటీ కంబైస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం రూ.2 కోట్లు విరాళంగా అందజేసింది. ఆ సంస్థ ప్రతినిధులు ఈ చెక్కులను ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
Updated Date - Jul 25 , 2025 | 02:13 AM