ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం

ABN, Publish Date - Jul 25 , 2025 | 02:13 AM

టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ గురువారం రూ.2 కోట్లు విరాళంగా అందజేసింది.

అదనపు ఈవోకు చెక్కు అందజేస్తున్న సంస్థ ప్రతినిధులు

తిరుమల, జూలై24(ఆంధ్రజ్యోతి): టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ గురువారం రూ.2 కోట్లు విరాళంగా అందజేసింది. ఆ సంస్థ ప్రతినిధులు ఈ చెక్కులను ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.

Updated Date - Jul 25 , 2025 | 02:13 AM