ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఊపందుకున్న మామిడి వ్యాపారం

ABN, Publish Date - May 25 , 2025 | 01:09 AM

బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులో మామిడి కాయల వ్యాపారం ఊపందుకుంది.

బేనీషా రకం మామిడి కాయలను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు

- బేనీషా రకం టన్ను ధర రూ.20-30వేలు

బంగారుపాళ్యం, మే 24 (ఆంధ్రజ్యోతి): బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులో మామిడి కాయల వ్యాపారం ఊపందుకుంది. శనివారం తీసుకొచ్చిన మామిడి కాయల్లో టేబుల్‌ రకాలైన బేనీషా టన్ను ధర రూ.20-30వేల మధ్య, ఖాదర్‌ రకం రూ.28-29వేల మధ్య, పుల్లూర కలర్‌ రకం రూ.12-16వేల మధ్య, జ్యూస్‌కి తరలించే పుల్లూర రకం రూ.8వేలు, నాటురకం టన్ను రూ.7వేల ధర పలికింది.

Updated Date - May 25 , 2025 | 01:09 AM