ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

9 వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

ABN, Publish Date - Jun 05 , 2025 | 01:24 AM

రేణిగుంటలోని విద్యుత్‌ ఉప కేంద్రంలో 100 వాట్ల నుంచి 160కి.. 360 వాట్ల నుంచి 420 వాట్లకు ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచే పనులను గురువారం నుంచి 9వ తేదీ వరకు చేపడుతున్నారు.

రేణిగుంట, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): రేణిగుంటలోని విద్యుత్‌ ఉప కేంద్రంలో 100 వాట్ల నుంచి 160కి.. 360 వాట్ల నుంచి 420 వాట్లకు ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచే పనులను గురువారం నుంచి 9వ తేదీ వరకు చేపడుతున్నారు. ఈ పనులు జరిగేటప్పుడు అత్యవసర సమయంలో కరెంటు సరఫరా ఆపనున్నట్లు టాన్స్‌కో ఏఈ(ఆపరేషన్స్‌) శ్రీనివాసన్‌ తెలిపారు. దీంతో 9వ తేది వరకు రేణిగుంట, తిరుపతి, చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

Updated Date - Jun 05 , 2025 | 01:24 AM