ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముదురుతున్న ఎండలు

ABN, Publish Date - Apr 25 , 2025 | 01:43 AM

రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం అత్యధికంగా నగరిలో 41.2, అత్యల్పంగా బైరెడ్డిపల్లెలో 35.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. మండలాలవారీగా.. శ్రీరంగరాజపురం, గుడిపాల, చిత్తూరు మండలాల్లో 40.7, తవణంపల్లెలో 40.3, సోమలలో 39.4, బంగారుపాళ్యంలో 39.1, గంగాధరనెల్లూరులో 38.9, గంగవరం, పెద్దపంజాణి, పులిచెర్ల, రొంపిచెర్ల, సదుం, యాదమరి మండలాల్లో 38.6, చౌడేపల్లె, ఐరాల, పెనుమూరు, పూతలపట్టు, వెదురుకుప్పం, నిండ్ర, పాలసముద్రం మండలాల్లో 38.2, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో 37.6, కార్వేటినగరంలో 37.4, పలమనేరులో 36.5, పుంగనూరులో 35.8, రామకుప్పంలో 35.7, కుప్పంలో 35.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

బోసిపోయిన చిత్తూరు ఫ్లైఓవర్‌ పరిసరాలు

- ఇబ్బంది పడుతున్న జనం

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం అత్యధికంగా నగరిలో 41.2, అత్యల్పంగా బైరెడ్డిపల్లెలో 35.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. మండలాలవారీగా.. శ్రీరంగరాజపురం, గుడిపాల, చిత్తూరు మండలాల్లో 40.7, తవణంపల్లెలో 40.3, సోమలలో 39.4, బంగారుపాళ్యంలో 39.1, గంగాధరనెల్లూరులో 38.9, గంగవరం, పెద్దపంజాణి, పులిచెర్ల, రొంపిచెర్ల, సదుం, యాదమరి మండలాల్లో 38.6, చౌడేపల్లె, ఐరాల, పెనుమూరు, పూతలపట్టు, వెదురుకుప్పం, నిండ్ర, పాలసముద్రం మండలాల్లో 38.2, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో 37.6, కార్వేటినగరంలో 37.4, పలమనేరులో 36.5, పుంగనూరులో 35.8, రామకుప్పంలో 35.7, కుప్పంలో 35.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 25 , 2025 | 01:43 AM