ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భానుడి భగభగలు

ABN, Publish Date - Apr 12 , 2025 | 01:31 AM

జిల్లావ్యాప్తంగా ఎండలమంట రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం జిల్లాలో అత్యధికంగా తవణంపల్లెలో 40.6, నగరిలో 40.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఎండల దెబ్బకు జనసంచారం కరువైన చిత్తూరు గిరింపేట సర్కిల్‌

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఎండలమంట రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం జిల్లాలో అత్యధికంగా తవణంపల్లెలో 40.6, నగరిలో 40.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం మండలాల్లో 39.9 డిగ్రీలు, గుడిపాలలో 39.5, చిత్తూరులో 39.4, పులిచెర్ల , పూతలపట్టు, యాదమరి మండలాల్లో 39, నిండ్రలో 38.6, బంగారుపాళ్యంలో 38.3, చౌడేపల్లెలో 37.8, గంగాధరనెల్లూరు, ఐరాల, కార్వేటినగరం, పాలసముద్రం, పెనుమూరు, విజయపురం మండలాల్లో 37.8, బైరెడ్డిపల్లి, గంగవరం, రొంపిచెర్ల మండలాల్లో 37.7, సదుంలో 37.5, గుడుపల్లె , శాంతిపురం మండలాల్లో 37, పెద్దపంజాణిలో 36.9, సోమలలో 36.7, వి.కోటలో 36.1, పలమనేరులో 36, కుప్పంలో 35.8, రామకుప్పంలో 35.3, పుంగనూరులో 34.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 12 , 2025 | 01:31 AM