Vocational Education: పాఠశాల విద్యార్థులకు వృత్తి విద్య సర్టిఫికెట్లు
ABN, Publish Date - Apr 22 , 2025 | 05:22 AM
వృత్తి విద్య కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు అని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1378 పాఠశాలల్లో వృత్తి విద్య అమలు చేస్తుండగా, ఇప్పటివరకు 20వేల మంది విద్యార్థులు మూడు విడతల్లో కోర్సులు పూర్తిచేశారు.
అమరావతి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): స్వల్పకాలిక వృత్తి విద్య సర్టిఫికేషన్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు సోమవారం విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయంలో సర్టిఫికెట్లు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1378 పాఠశాలల్లో వృత్తి విద్య అమలు చేస్తున్నామని, విద్యార్థులకు పది ట్రేడ్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. చదువుతో పాటు స్వశక్తితో ఎదిగేందుకు వృత్తి విద్య నైపుణ్యాలు దోహదం చేస్తాయన్నారు. ఇప్పటివరకూ మూడు విడతల్లో 20వేల మంది విద్యార్థులు కోర్సులు పూర్తిచేశారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..
10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..
Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం
Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.
RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 22 , 2025 | 05:22 AM