ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BC Janardhan Reddy: రాష్ట్రంలో అస్ఫాల్ట్‌ ఫైబర్‌ రహదారులు

ABN, Publish Date - Jul 04 , 2025 | 03:53 AM

రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు, పునర్‌ నిర్మాణం కోసం అస్ఫాల్ట్‌ ఫైబర్‌ టెక్నాలజీని ఉపయోగించబోతున్నట్లు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. డెన్మార్క్‌, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, జర్మనీ వంటి దేశాల్లో విజయవంతమైన

నేడు బనగానపల్లెలో పైలెట్‌ ప్రాజెక్టు: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు, పునర్‌ నిర్మాణం కోసం అస్ఫాల్ట్‌ ఫైబర్‌ టెక్నాలజీని ఉపయోగించబోతున్నట్లు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. డెన్మార్క్‌, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, జర్మనీ వంటి దేశాల్లో విజయవంతమైన ఈ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ‘నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం పరిధిలో ముదిగేడు-సంజామల రహదారి నిర్మాణాన్ని శుక్రవారం డానిష్‌ అస్ఫాల్ట్‌ ఫైబర్‌ టెక్నాలజీతో ప్రారంభిస్తున్నాం. దాని ఫలితాలను బట్టి దశల వారీగా రాష్ట్రంలో ఈ సాంకేతిక పరిజ్ఞానంతో రహదారుల నిర్మాణం, నిర్వహణ చేపడతాం’ అని తెలిపారు.

Updated Date - Jul 04 , 2025 | 03:53 AM