ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Steel Investment: పెట్టుబడులకు ఏపీలో అపార అవకాశాలు

ABN, Publish Date - Apr 26 , 2025 | 04:46 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయని మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఇండియా స్టీల్స్‌-2025 సదస్సులో దేశ విదేశాల ఉక్కు కంపెనీల ప్రతినిధులకు ఈ విషయాన్ని వివరించారు.

క్కు రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల మంత్రి టీజీ భరత్‌ అన్నారు. భారత ఉక్కు మంత్రిత్వశాఖ, ఫిక్కీ ఆధ్వర్యంలో ‘ఇండియా స్టీల్స్‌-2025’ పేరుతో ముంబైలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌-సదస్సుకు ఏపీ నుంచి మంత్రి భరత్‌, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ హాజరయ్యారు. దేశ, విదేశాల నుంచి ఈ సదస్సుకు వచ్చిన పెద్దపెద్ద స్టీల్‌ కంపెనీల ప్రతినిధులతో మంత్రి భరత్‌ ముఖాముఖిగా మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి వారికి వివరించారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 07:16 AM