ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court: కృష్ణంరాజుపై కేసు వివరాలు సమర్పించండి

ABN, Publish Date - Jun 20 , 2025 | 06:04 AM

అమరావతిపై జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

  • తుళ్లూరు పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): అమరావతిపై జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కృష్ణంరాజు వేసిన పిటిషన్‌ హైకోర్టులో విచారణకు వచ్చింది. కృష్ణంరాజు తరఫు న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాద్‌బాబు చెప్పిన వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.

Updated Date - Jun 20 , 2025 | 06:04 AM