ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: రహదారుల మరమ్మతులకు మరో 200 కోట్లు

ABN, Publish Date - Jul 12 , 2025 | 04:37 AM

రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం మరో 200 కోట్ల రూపాయల అదనపు నిధులు కేటాయించింది.

అమరావతి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం మరో 200 కోట్ల రూపాయల అదనపు నిధులు కేటాయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి రోడ్లు భవనాల శాఖకు పరిపాలనా అనుమతి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ 200 కోట్ల రూపాయలను రహదారులపై గుంతలు పూడ్చే పనులకు ఉపయోగించుకోవాలని ఆర్‌అండ్‌బీ స్టేట్‌ హైవేస్‌, ఆర్‌డీసీ విభాగానికి అనుమతి ఇస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిధులను కొత్తగా గుర్తించిన గుంతలు పూడ్చే పనులకు ఖర్చు చేయనున్నారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు వీటిని ఉపయోగించే అవకాశం ఉంది.

Updated Date - Jul 12 , 2025 | 08:38 AM