statues వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠ
ABN, Publish Date - May 19 , 2025 | 11:35 PM
మండలంలోని ధనియాన చెరు వు పాతూరులో నూతనం గా నిర్మించిన కోదండరామాలయంలో హనుమాన సమేత సీతారామలక్ష్మణుల విగ్రహాలను సో మవారం భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు.
కల్యాణ వేదికపై కొలువుదీరిన సీతారాములు
నంబులపూలకుంట, మే 19(ఆంధ్రజ్యోతి) : మండలంలోని ధనియాన చెరు వు పాతూరులో నూతనం గా నిర్మించిన కోదండరామాలయంలో హనుమాన సమేత సీతారామలక్ష్మణుల విగ్రహాలను సో మవారం భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. అనంతరం సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణం వీక్షించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సం దర్భంగా ఆలయంలో పలు హోమాలు, పూజలు నిర్వహించారు.
Updated Date - May 19 , 2025 | 11:35 PM