ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLA వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

ABN, Publish Date - Jun 02 , 2025 | 11:45 PM

స్థానిక నందలపాడు శ్రీరాముల దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు

పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి

తాడిపత్రి, జూన 2(ఆంధ్రజ్యోతి): స్థానిక నందలపాడు శ్రీరాముల దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుమారస్వామిరెడ్డి, గూడా రంగనాథరెడ్డి, చిట్టిబాబు, ఆదినారాయణరెడ్డి, రంగనాథరెడ్డి, రాజారెడ్డి, దేవనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 11:45 PM