ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Strict action రసాయనాలు వాడితే కఠిన చర్యలు

ABN, Publish Date - May 22 , 2025 | 11:51 PM

సత్యసాయి జిల్లాలో ఎవరైన మామిడి, యాపిల్‌ ఇతర పండ్లను హానికర రసాయనాలతో మాగపెడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్‌ ఇనస్పెక్టర్‌ రామచంద్ర హెచ్చరించారు.

పండ్లను పరిశీలిస్తున్న జిల్లా ఫుడ్‌ ఇనస్పెక్టర్‌

ధర్మవరం, మే 22(ఆంధ్రజ్యోతి): సత్యసాయి జిల్లాలో ఎవరైన మామిడి, యాపిల్‌ ఇతర పండ్లను హానికర రసాయనాలతో మాగపెడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్‌ ఇనస్పెక్టర్‌ రామచంద్ర హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ధర్మవరం పట్టణంలో ఐదు మండీలను తనిఖీ చేసి వాటిలో సాంపిల్స్‌ తీసుకుని హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపారు. పండ్లను రసాయనాలతో మాగపెడుతున్నట్టు తెలితే ఎఫ్‌ఎ్‌సఎ్‌ససీఐ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని ఆయన తెలిపారు.

Updated Date - May 22 , 2025 | 11:51 PM