ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

protest for salaries జీతాల కోసం పారిశుధ్య కార్మికుల రిలేదీక్షలు

ABN, Publish Date - May 24 , 2025 | 11:18 PM

మండలంలోని వివి ధ సచివాలయాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు తకు జీతాలు చెల్లించాలని స్థానిక పోలీస్‌ స్టేషన వద వారం రోజుల నుంచి రిలేదీక్షలు చేపట్టారు

పచ్చగడ్డి తింటూ నిరసన వ్యక్తం చేస్తున్న పారిశుధ్య కార్మికులు

గాండ్లపెంట, మే 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని వివి ధ సచివాలయాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు తకు జీతాలు చెల్లించాలని స్థానిక పోలీస్‌ స్టేషన వద వారం రోజుల నుంచి రిలేదీక్షలు చేపట్టారు. శనివారం వారు పచ్చగడ్డి తింటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ దీక్షలకు రైతు సంఘం నాయకులు కెకె. రాజారెడ్డి, ఖాదర్‌బాషా మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ పారిశుధ్య కార్మికులకు రెం డు సంవత్సరాలుగా జీతాలు అందడం లేదన్నారు. దీంతో వారి కుటుంబ పోషణఽ దుర్భరంగా ఉందన్నారు. వెంటనే అందరికి జీతాలు చెల్లించాలని కోరారు. ఈ దీక్షలో పారిశుధ్య కార్మికులు నరసింహ, కదిరప్ప, దొడ్డెప్ప, ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 11:18 PM