ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RDT ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్‌ చేయాలి

ABN, Publish Date - May 06 , 2025 | 11:50 PM

ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏను కేంద్ర ప్రభుత్వం రెన్యువల్‌ చేయాలని ప్రజా సంఘల నాయకులు డిమాండ్‌ చేశారు.

బత్తలపల్లి : మానవహారంగా ఏర్పడిన ప్రజాసంఘల నాయకులు

బత్తలపల్లి, మే 6(ఆంధ్రజ్యోతి): ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏను కేంద్ర ప్రభుత్వం రెన్యువల్‌ చేయాలని ప్రజా సంఘల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఫాదర్‌ ఘాట్‌ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించా రు. అక్కడ మానవ హారంగా ఏర్పడి నినాదా లు చేశారు. తహసీల్దార్‌ స్వర్ణలతకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కాటమయ్య, వెంకటేష్‌, వినయ్‌, రఫి, వీరనారప్ప, రామక్రిష్ణ, సుదర్శన పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:50 PM