ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Protest rally ఉగ్రదాడులపై నిరసన ర్యాలీ

ABN, Publish Date - Apr 25 , 2025 | 11:35 PM

జమ్మూ కశ్మీర్‌లోని పెహల్గామ్‌లో హిందువులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ టీడీపీ నాయకులు శుక్రవారం కాగడాలతో పట్టణంలో శాంతిర్యాలీ నిర్వహించారు

ధర్మవరంలో కాగడాలతో టీడీపీ నాయకుల శాంతిర్యాలీ

ధర్మవరం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): జమ్మూ కశ్మీర్‌లోని పెహల్గామ్‌లో హిందువులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ టీడీపీ నాయకులు శుక్రవారం కాగడాలతో పట్టణంలో శాంతిర్యాలీ నిర్వహించారు. కళాజ్యోతి సర్కిల్‌కు చేరుకుని అక్కడ నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీసీడ్స్‌ రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్‌ కమతం కాటమయ్య, నాయకులు చింతలపల్లి మహేశచౌదరి, పరిశే సుధాకర్‌, చింతపులుసు పెద్దన్న, రాంపురం శీన, అంబటి సనత, పల్లపు రవీంద్ర, అడ్రమహేశ, బొట్టుకిష్ట,జింకల రాజన్న, సాయి, చిన్నూరు విజయ్‌చౌదరి పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 11:35 PM