Goddess అమ్మవారికి బోనాలు సమర్పణ
ABN, Publish Date - May 20 , 2025 | 11:59 PM
మండలంలోని సాదులవాండ్లపల్లి గ్రామంలో బోగాదమ్మకు గ్రామస్థులు మంగళవారం బోనాలు సమర్పించారు.
బోనాలు తీసుకెళ్తున్న మహిళలు
గాండ్లపెంట, మే 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని సాదులవాండ్లపల్లి గ్రామంలో బోగాదమ్మకు గ్రామస్థులు మంగళవారం బోనాలు సమర్పించారు. మూడు రోజుల పాటు బోగాదమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. చివరి రోజైన మంగళవారం అమ్మవారికి జ్యోతులు, బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2025 | 11:59 PM