ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Inspection ఆర్టీసీ బస్టాండులో తనిఖీ

ABN, Publish Date - Jun 16 , 2025 | 12:39 AM

స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌, డిపోనుఆర్టీసీ రీజనల్‌ చైర్మన పూల నాగరాజు, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్‌ ఆదివారం తనిఖీ చేశారు.

బస్టాండును తనిఖీ చేస్తున్న రీజనల్‌ చైర్మన పూల నాగరాజు

గుత్తి,జూన 15(ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌, డిపోనుఆర్టీసీ రీజనల్‌ చైర్మన పూల నాగరాజు, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్‌ ఆదివారం తనిఖీ చేశారు. పామిడి మండలం కట్టకింద పల్లి గ్రామం నుంచి పామిడికి బస్సు సౌకర్యం కల్పించాలని, ఆ గ్రామం నుంచి 90 మందిపైగా విద్యార్థులు పామిడికి పాఠశాల, కళాశాలకు వెళ్తున్నారని వారిని గ్రామస్థులు కోరారు. వారి వెంట టీడీపీ నాయకులు నరేంద్రచౌదరి, సుధాకర్‌నాయుడు, పవనకుమార్‌ యాదవ్‌, బీజేపీ పట్టణ కన్వీనర్‌ బాలకృష్ణ ఉన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 12:39 AM