ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

House అర్హులకు ఇంటి పట్టాలివ్వాలి

ABN, Publish Date - Apr 25 , 2025 | 11:38 PM

మండలంలో అర్హులకు ఇంటిపట్టాలివ్వాలని తహసీల్దార్‌ కార్యాలయం ముందు సీపీఎం నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు.

డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న సీపీఎం నాయకులు

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి) : మండలంలో అర్హులకు ఇంటిపట్టాలివ్వాలని తహసీల్దార్‌ కార్యాలయం ముందు సీపీఎం నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ, వివి రమణ మాట్లాడుతూ.. గతంలో వైసీపీ ప్రభుత్వం పేదలకు అరకొరగా ఇళ్లస్థలాలను మంజూరు చేసిందని, ఆ పట్టాలు కూడా అర్హులకు అందలేదని ఆరోపించారు. నూతన ప్రభుత్వమైనా స్పందించాలన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ కుళ్లాయప్ప, నాయకులు ఆంజి, శేఖర్‌, వెంకటేష్‌, సాయిలీలా పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 11:39 PM