ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

problems మా సమస్యలు పట్టించుకోరా..!

ABN, Publish Date - Apr 22 , 2025 | 11:44 PM

స్థానిక మేదర్‌వీధికిలో కొన్ని నెలలుగా లో ఓల్టేజ్‌ సమస్య ఉందని, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు కాలిపోతున్నాయని, ఈ సమస్యను పలుమార్లు చెప్పినా ట్రాన్సకో అధికారులు పట్టించుకోలేదని ఆ ప్రాంత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రాన్సకో ఏఈని చుట్టుముట్టిన మహిళలు

కొత్తచెరువు, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): స్థానిక మేదర్‌వీధికిలో కొన్ని నెలలుగా లో ఓల్టేజ్‌ సమస్య ఉందని, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు కాలిపోతున్నాయని, ఈ సమస్యను పలుమార్లు చెప్పినా ట్రాన్సకో అధికారులు పట్టించుకోలేదని ఆ ప్రాంత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ట్రాన్సకో ఏఈ వెంకటేశనాయక్‌ను చుట్టుముట్టి.. నిలదీశారు. శుక్రవారం లోపు అదనంగా ట్రాన్సఫార్మర్‌ను ఏర్పాటు చేస్తామని ట్రాన్సకో ఏఈ హామీ ఇవ్వడంతో వారు శాంతించి.. వెనుతిరిగారు.

Updated Date - Apr 22 , 2025 | 11:44 PM