ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

DEO విద్యార్థికి డీఈఓ అభినందన

ABN, Publish Date - Apr 29 , 2025 | 11:42 PM

స్థానిక వశిష్టి పాఠశాల విద్యార్థి గౌతమ్‌కుమార్‌రెడ్డి పది ఫలితాల్లో 600లకు గాను 597 మార్కులు సాధించాడు.

విద్యార్థిని అభినందిస్తున్న డీఈఓ

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): స్థానిక వశిష్టి పాఠశాల విద్యార్థి గౌతమ్‌కుమార్‌రెడ్డి పది ఫలితాల్లో 600లకు గాను 597 మార్కులు సాధించాడు. రాష్ట్రంలో నాలుగో, జిల్లాలో రెండో స్థానంలో నిలిచాడు. ఆ విద్యార్థిని డీఈఓ క్రిష్టప్ప మంగళవారం అభినందించి.. సన్మానించారు. ఆయన వెంట పాఠశాల కరస్పాండెంట్‌ పిట్టా శివశంకర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:42 PM