ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Contract faculty కళాశాలలనూ ఒంటిపూటే నిర్వహించాలి

ABN, Publish Date - Mar 26 , 2025 | 12:38 AM

వేసవి కాలం దృష్ట్యా ఉదయం పూట మాత్రమే జూనియర్‌ కళాశాలలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఒప్పంద అధ్యాపకుల సంఘం నాయకులు కోరారు.

డీఐఈఓకు వినతిపత్రం ఇస్తున్న గెస్ట్‌ లెక్చరర్లు

ధర్మవరం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): వేసవి కాలం దృష్ట్యా ఉదయం పూట మాత్రమే జూనియర్‌ కళాశాలలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఒప్పంద అధ్యాపకుల సంఘం నాయకులు కోరారు. మంగళవారం ఈ మేరకు డీఐఈఓ రఘునాథరెడ్డికి వినతిపత్రం ఇచ్చిన వారు మాట్లాడారు. ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని బోర్డు నిర్ణయించిందని, వేసవికాలంలో అధ్యాపకులు, విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుందని, కావున కళాశాల తరగతులను మధ్యాహ్నం వరకే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇందులో ఆ సంఘం జిల్లా నాయకులు పెద్దన్న, కేశవరెడ్డి, హఫీజ్‌ఖాన, శంకరప్ప, సుజాత, లలిత, క్రిష్ణయ్య, రంగారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:38 AM