Broken పగిలిన సత్యసాయి నీటి పైపులైన
ABN, Publish Date - May 03 , 2025 | 12:30 AM
మండలంలోని జానకంపల్లి గ్రామ సమీపంలో బుక్కపట్నం నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారిలో సత్యసాయి వాటర్ పైపు లైన పగిలి రెండు రోజులుగా నీరు వృథా అవుతోంది.
పగిలిన సత్యసాయి నీటి పైపులైన
బుక్కపట్నం, మే 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని జానకంపల్లి గ్రామ సమీపంలో బుక్కపట్నం నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారిలో సత్యసాయి వాటర్ పైపు లైన పగిలి రెండు రోజులుగా నీరు వృథా అవుతోంది. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అసలే వేసవికాలం.. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ఈ సమయంలో ఇలా నీరు వృథా అవుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలకు తావిస్తోంది.
Updated Date - May 03 , 2025 | 12:30 AM