ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

anniversary ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి

ABN, Publish Date - May 03 , 2025 | 12:31 AM

పట్టణంలోని పేటబసవన్నకట్టవీధిలోని త్రిలింగేశ్వరుని ఆలయంలో శుక్రవారం జగద్గురు శ్రీఆదిశంకరాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఆదిశంకరాచార్యుల చిత్రపటాన్ని ఊరేగిస్తున్న భక్తులు

ధర్మవరంరూరల్‌, మే 2(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పేటబసవన్నకట్టవీధిలోని త్రిలింగేశ్వరుని ఆలయంలో శుక్రవారం జగద్గురు శ్రీఆదిశంకరాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు రాఘవశర్మ ఆలయం ఎదుట ఆదిశంకరాచార్యుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం ఆదిశంకరాచార్యుల చిత్రపటాన్ని పురవీధుల్లో ఊరేగించి సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 12:31 AM