Record Price: రెండు కేజీల పులస రూ.26వేలు
ABN, Publish Date - Jul 23 , 2025 | 04:49 AM
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో మంగళవారం ఓ పులస చేపకు రికార్డు ధర పలికింది. గత వారం వ్యవధిలో...
Pulasa Fish
యానాం మార్కెట్లో రికార్డు ధరకు కొనుగోలు
యానాం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో మంగళవారం ఓ పులస చేపకు రికార్డు ధర పలికింది. గత వారం వ్యవధిలో రెండు పులసలు వరుసగా రూ.18వేలకు, రూ.22వేలు అమ్ముడుపోగా, మంగళవారం ఓ మత్య్సకారుడికి 2కేజీల బరువు ఉన్న పులస వలకు చిక్కింది. దీనిని ఆత్రేయపురం మండలం పేరవరానికి చెందిన బెజవాడ సతీశ్ రూ.26వేలకు కొనుగోలు చేశారు.
Updated Date - Jul 23 , 2025 | 08:30 AM