ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగన్ ప్రభుత్వంపై కేంద్రం అసహనం..

ABN, Publish Date - Apr 25 , 2024 | 09:39 AM

అమరావతి: పార్ఠీలో కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా ఇళ్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తున్నామంటూ సీఎం జగన్ ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కానీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణం తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

అమరావతి: పార్ఠీలో కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా ఇళ్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తున్నామంటూ సీఎం జగన్ ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కానీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణం తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గత ఐదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి మొత్తం 23 లక్షల ఇళ్లు మంజూరు చేయగా సకాలంలో నిర్మాణం పూర్తి చేయలేదన్న కారణంతో ఐదు లక్షలకుపైగా ఇళ్లను ఇప్పటికే కేంద్రం రద్దు చేసింది. మిగిలిన 18 లక్షల ఇళ్లను కూడా గడువులోనే పూర్తి చేసే పరిస్థితులు కనిపించడంలేదంటూ కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

జగన్‌కు ఈసీ మరో షాక్

జగన్‌ అరెస్టు ఖాయం

దళితులపై దౌష్టికం!

మండుతున్న రాష్ట్రం

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News and Crime News

Updated Date - Apr 25 , 2024 | 09:45 AM

Advertising
Advertising