ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Aqua Tunnel: 600 రకాల చేపలతో అతి పెద్ద ఆక్వా టన్నెల్

ABN, Publish Date - Apr 24 , 2024 | 06:25 PM

కూకట్ పల్లి వై జంక్షన్ హుడా ట్రాక్ పార్క్ వద్ద దేశంలో అతిపెద్ద మెరైన్ ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. ఇందులో 600 రకాల చేపలు ఉంటాయని నిర్వాహకుడు రాజశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇందులో స్కూబా డైవింగ్ కూడా ఉందని వివరించారు.

Aqua Tunnel

హైదరాబాద్: విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చేశాయ్. వారిని ఆకట్టుకునేందుకు ఆక్వా టన్నెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది హైదరాబాద్, రాష్ట్రంలో గల మిగతా ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కూడా ఆక్వా టన్నెల్ (Aqua Tunnel) ఏర్పాటు చేస్తున్నారు. కూకట్ పల్లి వై జంక్షన్ హుడా ట్రాక్ పార్క్ వద్ద దేశంలో అతిపెద్ద మెరైన్ ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. ఇందులో 600 రకాల చేపలు ఉంటాయని నిర్వాహకుడు రాజశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇందులో స్కూబా డైవింగ్ కూడా ఉందని వివరించారు. స్కూబా డైవింగ్ గోవా లాంటి ప్రదేశాల్లో ఉండనుంది. ఇప్పుడు హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి వచ్చింది.



Read Latest
Telangana News And Telugu News

Updated Date - Apr 24 , 2024 | 06:25 PM

Advertising
Advertising