ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NV Ramana: శ్రీవారి సేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ..

ABN, Publish Date - Dec 30 , 2024 | 04:10 AM

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతు లు ఆదివారం రాత్రి నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతు లు ఆదివారం రాత్రి నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందున్న అఖిలాండం వ ద్ద కొబ్బరికాయలు సమర్పిం చి బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు వారు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - Dec 30 , 2024 | 04:10 AM