Lok Sabha Polls 2024: ద్రౌపది ముర్ము, రాహుల్, గౌతమ్ గంభీర్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ABN, Publish Date - May 25 , 2024 | 12:09 PM
దేశ వ్యాప్తంగా ఆరో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు తదితరులు పిలుపునిస్తున్నారు. శనివారం ఉదయాన్నే పలువురు నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్
ఓటు వేశాక కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్
ఓటు హక్కు వినియోగించుకున్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, ఆయన సతీమణి సుదేశ్
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ దంపతులు
Updated Date - May 25 , 2024 | 12:18 PM