Home » Rahul Gandhi
జర్మనీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. మ్యూనిచ్లోని బీఎండబ్ల్యూ ప్లాంట్ను సందర్శించారు. ఆ సంస్థ సహకారంతో తయారు చేసిన టీవీఎస్ 450సీసీ బైక్ సహా లేటెస్ట్ మోడల్ కార్లు, రోల్స్ రాయిస్, ఇటాలియన్-ప్రేరేపిత వింటేజ్ బీఎండబ్ల్యూ ఇసెట్టా, మ్యాక్సీ బైక్లను రాహుల్ పరిశీలించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట దక్కింది.
ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కలిసి పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల కమిషన్కు ఇమ్యూనిటీ కల్పిస్తూ ప్రధానమంత్రి మోదీ చట్టం తెచ్చారని, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చి, అవసరమైతే ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఓట్ చోర్, గద్దీ ఛోడ్ మహాధర్నా ప్రారంభమైంది. ఎన్నికల్లో అవకతవకలపై బీజేపీ, ఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ భారీ ధర్నా నిర్వహిస్తోంది. కాంగ్రెస్ ముఖ్యనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సిల మధ్య ఉప్పల్ స్టేడియంలో శనివారం ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా మెస్సికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్రెడ్డి.
ప్రజాస్వామ్యంలో నిలకడైన పనితీరు, ప్రజావిశ్వాసం ముఖ్యమమని భగవంత్ మాన్ అన్నారు. అధికారం ప్రకటించుకుంటే వచ్చేది కాదని అది సంపాదించుకోవాలని వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ, సీఎం రేవంత్ ఉప్పల్ స్టేడియంలో సందడి చేయనున్నారు. మెస్సీ, సీఎం రేవంత్ టీం ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు.
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి హైదరాబాద్కు చేరుకున్నారు. గోట్ ఇండియా టూర్లో భాగంగా లియోనల్ మెస్సీతో పాటు రోడ్రిగో, లూయిస్ హైదరాబాద్కు వచ్చారు.
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా కాసేపట్లో హైదరాబాద్కు చేరుకోనున్నారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో డిసెంబర్ 13న ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ అనే కార్యక్రమం జరుగబోతుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు.