స్వర్ణభారత్ ట్రస్ట్ 23 వసంతాల సేవా ప్రస్థానం ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్
ABN, Publish Date - Aug 17 , 2024 | 02:34 PM
సంజయ్ కిశోర్ రూపు దిద్దిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ఛాయా చిత్ర సంకలనం ఆంగ్ల పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్..
నెల్లూరు వెంకటాచలంలో ఉన్న అక్షర విద్యాలయానికి చేరుకున్న భారత దేశ గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ ఖడ్
స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాలు త్వరలో జరగనున్నాయి..
స్వర్ణభారత్ ట్రస్ట్ 23 వసంతాల సేవా ప్రస్థానం ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ దంపతులు
ప్రభుత్వం నుంచి సహకారం లేకుండా 23 ఏళ్ళ పాటు సేవా ప్రస్థానం సాగించటం చాలా గొప్ప విషయం..
అక్షర విద్యాలయంలోని చిన్నారులతో ముచ్చటించిన ఉపరాష్ట్రపతి. వారి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తున్న ఉపరాష్ట్రపతి, పూర్వ ఉపరాష్ట్రపతి
అక్షర విద్యాలయం ఆవరణలో ఉన్న స్వామి వివేకానందుని ప్రతిమకు నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి
అక్షర విద్యాలయానికి చేరుకున్న భారత దేశ గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ ఖడ్ దంపతులు
Updated Date - Aug 17 , 2024 | 02:34 PM