Home » Nellore
ద్రాక్షారామంలో జరిగిన సంఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
గుంటూరు జిల్లా వడ్డేశ్వరం వాసి అయిన అమీర్ వల్లి.... ఉపాధి కోసం మూడు రోజుల క్రితం నెల్లూరు వచ్చాడు. అయితే మూడు రోజు నుంచి కూలీ పనులు దొరక్క పోవడంతో ఇబ్బంది పడ్డాడు.
ఓ ఉపాధ్యాయుడు ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులపై దారుణానికి ఒడిగట్టాడు. వారిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఉపాధ్యాయుడి దాడిలో ఏకంగా 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
సరదాగా స్నేహితులతో సముద్ర స్నానానికి వెళ్లిన యుగంధర్ అనే యువకుడు అలల తాకిడికి గల్లంతయ్యాడు. నెల్లూరు జిల్లా కోట మండలం శ్రీనివాససత్రం బీచ్కు స్నేహితులతో కలిసి వెళ్లిన యుగంధర్ (20) అనే విద్యార్థి మృతి చెందాడు.
రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలిచేలా పనిచేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మేయర్గా రూప్కుమార్ బాధ్యతలు చేపట్టగా ఎమ్మెల్యే అభినందించారు.
తిరుపతి, మచిలీపట్నం నుంచి నగరానికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్కు మధ్య నడుస్తాయని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత బిగ్ షాక్ ఇచ్చారు. కార్పొరేటర్ కరీముల్లా వైసీపీకి గుడ్బై చెప్పి టీడీపీలో చేరారు.
నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్న వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లు మనసు మార్చుకున్నారు.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందుకూరుపేట మండలం గంగపట్నం వేపచెట్టు సెంటర్లో సైకిల్పై స్కూల్కు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో...
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిల్లకూరు రైటర్ సత్రం వద్ద శౌర్యన్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.