Home » Nellore
Andhrapradesh: రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్ కొనసాగుతోంది.
మిచాంగ్ తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ( CM Jagan ) మరోమారు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
పెంచలకొన జలపాతం వద్ద కాసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. జలపాతం చూసేందుకు వెళ్లిన 11 మంది అయ్యప్ప స్వాములు గల్లంతు అయ్యారు.
కావలి మండలం చెన్నాయపాళెం క్రాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆంధ్రా నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను సూళ్లూరుపేటలో పోలీసులు అరెస్ట్ చేశారు.
నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ పెద్దలు భారీ కుట్రకు యత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కోటంరెడ్డిని ఓడించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.
నెల్లూరు జిల్లా: సూళ్లూరుపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దయింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, జనసమీకరణ, హెలికాఫ్టర్ ప్రయాణానికి ఇబ్బందులు కారణంగా సీఎం పర్యటన రద్దయినట్లు తెలియవచ్చింది.
నెల్లూరు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు తడ మండలం, మాంబట్టులోని పారిశ్రామికవాడలో బహిరంగ సభకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
నెల్లూరు: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డిపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ధర్మారెడ్డి ఛాలెంజ్ను స్వీకరిస్తున్నానని, సమయం, వేదిక ఎప్పుడు చెప్పినా తాను సిద్ధమని సవాల్ చేశారు.
బంగాళాఖాతంలో అల్పపీడనంతో అలలు సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొత్త కోడూరుతో పాటు పలు తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చింది. 50 అడుగుల నుంచి 100 అడుగుల మేర ముందుకు వచ్చేసింది.