Deputy CM: దుర్గమ్మ సన్నిధిలో మెట్ల పూజ చేసిన పవన్ కల్యాణ్
ABN, Publish Date - Sep 24 , 2024 | 12:58 PM
విజయవాడ: ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిషనర్, ఈవో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయ మెట్లను శుద్ధిచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టారు. తర్వాత మెట్ల పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్ (చిన్ని), బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయానికి విచ్చేశారు.
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో ఆలయం మెట్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...
దుర్గమ్మ సన్నిధిలో మెట్లకు పసుపు రాసి.. కుంకుమ బొట్టు పెడుతున్న పవన్ కల్యాణ్..
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో మెట్లకు పసుపు రాసి.. కుంకుమ బొట్టు పెట్టి.. కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్న డిప్యూటీ సీఎం..
కనకదుర్గమ్మ సన్నిధిలో పూజలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్.. తలపై అక్షంతలు వేసి ఆశీర్వదిస్తు్న్న అర్చకుడు..
అమ్మవారి చిత్రపటాన్ని పవన్ కల్యాణ్కు బహూకరిస్తు్న్న ఆలయ అధికారులు, అర్చకులు..
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియా సమావేశంలో ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్..
Updated Date - Sep 24 , 2024 | 12:58 PM