ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా కారు ప్రమాదం.. ముగ్గురు మహిళల మృతి

ABN, Publish Date - Mar 28 , 2024 | 07:53 AM

డ్రైవర్‌కు నిద్ర మత్త ఆవహించిందో లేదంటే అతి వేగం కారణమో కానీ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ ఓ డివైడర్‌ను ఢీకొట్టాడు. అంతే.. కారులో ఉన్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా పాల్వంచలో వివాహానికి హాజరైంది ఓ కుటుంబం. తిరిగి ఆనందంగా స్వగ్రామానికి బయలుదేరింది.

ప్రకాశం: డ్రైవర్‌కు నిద్ర మత్త ఆవహించిందో లేదంటే అతి వేగం కారణమో కానీ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ కారుతో డివైడర్‌ను ఢీకొట్టాడు. అంతే.. కారులో ఉన్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఖమ్మం (Khammam) జిల్లా పాల్వంచ (Palvancha)లో వివాహానికి హాజరైంది ఓ కుటుంబం. తిరిగి ఆనందంగా స్వగ్రామానికి బయలుదేరింది. కారు టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్దకు చేరుకోగానే డివైడర్‌ని ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ఉన్న ముగ్గురు మహిళలు మృతి చెందగా... మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు నెల్లూరు జిల్లా కందుకూరు వాసులుగా గుర్తించారు. తెల్లవారుజామునే జరిగిన ఘటనతో కందుకూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Srisailam: శ్రీశైలం ఆలయంలో సామూహిక అభిషేకాలు రద్దు..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 28 , 2024 | 07:54 AM

Advertising
Advertising