ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anakapalli: ఇలా తయారేంటి.. ప్రియుడి కోసం భర్తను ఏం చేసిందంటే

ABN, Publish Date - Apr 27 , 2024 | 10:10 AM

సమాజంలో రోజురోజుకి బంధాలు, అనుబంధాలు తెగిపోతున్నాయి. కుటుంబ సభ్యులే ఒకరినొకరు హత్య చేసుకుంటూ దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ప్రియుడి కోసం ఓ భార్య ఘాతుకానికి ఒడిగట్టింది.

అనకాపల్లి: సమాజంలో రోజురోజుకి బంధాలు, అనుబంధాలు తెగిపోతున్నాయి. కుటుంబ సభ్యులే ఒకరినొకరు హత్య చేసుకుంటూ దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ప్రియుడి కోసం ఓ భార్య ఘాతుకానికి ఒడిగట్టింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సబ్బవరం మండలం సాలాపుగావాని పాలెంలో గల్లారవి(33) అతని భార్యతో కలిసి నివసిస్తున్నాడు. భార్య గరికపాటి శ్రీహరి అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.


తమ బంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే కారణంతో ఎలాగైనా అతన్ని మట్టుబెట్టాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. హత్య చేయడానికి ప్రియుడు ప్రణాళిక రచించాడు. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కల్లాలలో పడుకున్న రవిని.. శ్రీహరి హత్య చేశాడు. ఉదయాన్నే విగతజీవిగా పడిఉన్న అతన్ని చూసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Guntur: ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నాం: ముకేష్ కుమార్ మీనా

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రవిని హత్య చేసినట్లు గుర్తించారు. అతని భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Andhra Pradesh and Telugu News Here

Updated Date - Apr 27 , 2024 | 10:15 AM

Advertising
Advertising