Home » Wife and Husband Relationship
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు ఓ భర్త. అంతేకాక ఆమె శవంతో సెల్ఫీ దిగి..వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు.
14 ఏళ్ల పాటు వీరి కాపురం ఎలాంటి గొడవలు లేకుండా సజావుగానే సాగింది. సంవత్సరం క్రితం వీరి ఇంట్లో పని చేయడానికి ఓ యువకుడు వచ్చాడు. యువకుడితో ఆ వ్యక్తి భార్య ఎఫైర్ పెట్టుకుంది.
భార్య తన కోరిక తీర్చలేదన్న కోపంతో భర్త సైకోలా మారిపోయాడు. భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను మేడపై నుంచి కిందకు తోసేశాడు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మగబిడ్డ కోసం భర్తే భార్యను వేరొకరితో అఫైర్ పెట్టుకోవాలని ఒత్తిడి చేసిన ఘటన చాలా మందిని నివ్వెరపరుస్తోంది. అబ్బాయి కావాలనే కోరికతో అత్తింటివారు ఓ మహిళపై దారుణాలకు పాల్పడ్డారు. ముందుగా ఆమెకు రెండుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించారు.
శుక్రవారం నాడు దుర్గాదేవి, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ రోజున కొన్ని ఆచారాలను పాటించడం వల్ల మీ కుటుంబానికి శ్రేయస్సు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు. అందులో భాగంగానే.. ఈ తప్పులు భార్యాభర్తల బంధాన్ని నాశనం చేస్తాయని కూడా హెచ్చరించారు. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అక్టోబర్ 2వ తేదీన దినేష్ గాఢ నిద్రలో ఉన్నాడు. శరీరం మండుతున్నట్లు అనిపించటంతో ఠక్కున కళ్లు తెరిచాడు. పక్కన భార్య నిలబడి ఉంది. వేడివేడి నూనె అతడి శరీరంపై పోస్తూ ఉంది.
భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది. ఈ సంబంధం ప్రేమ, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఈ సంబంధం శాశ్వతంగా ఉండాలంటే, వారిద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదు. ముఖ్యంగా, భార్య తన భర్త నుండి ఈ విషయాలను దాచకూడదు. ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెల్లవారు జామున 3 గంటల సమయంలో వరుడు నీటి కోసం గదిలోంచి బయటకు వచ్చాడు. అప్పుడు అతడికి షాకింగ్ విషయం తెలిసింది. పెళ్లి కూతురు నగలు, డబ్బులతో ఇంటినుంచి పరారైన సంగతి తెలిసింది.
ఆచార్య చాణక్యుడు వైవాహిక జీవితానికి సంబంధించి అనేక విషయాలను మనకు బోధించాడు. ఈ క్రమంలోనే పురుషులు ఈ తప్పులు ఎప్పుడూ చేయకూడదని ఆయన హెచ్చరించారు. కాబట్టి..