Home » Wife and Husband Relationship
భర్త నల్లగా ఉన్నాడన్న కారణంతో వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందో భార్య. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సాయంతో భర్తను హత్య చేయించింది.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్య ముక్కు, చెంపలు కొరికేశాడు. ముఖంపై దాదాపు పది గాయాలు చేశాడు. ఉత్తర ప్రదేశ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
భార్యాభర్తలు ఒకే ప్లేటులో భోజనం చేయడం నేటి కాలంలో ప్రేమకు ప్రతీకగా మారింది. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలు దీన్ని ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. అయితే, ఇలా ఒకే ప్లేటులో తినడం మంచిదేనా? లేదా దాని వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
భార్యను పనిమనిషిలా చూడకూడదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో జరిగిన వైవాహిక వివాదాల కేసు విచారణలో, ఇంటి పనుల్లో భర్తలు కూడా సమానంగా బాధ్యతలు పంచుకోవాలని స్పష్టం చేసింది.
ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి ప్లాన్ చేసింది. బ్లూ డ్రమ్ ప్రస్తావన కూడా తెచ్చింది. ఈ విషయం తెలుసుకున్న భర్త భయపడిపోయాడు. భార్యను ఆమె ప్రియుడితో పాటు పంపేశాడు.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ఓ మహిళ తన భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసింది. నంద్యాల జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.
పకోడీ తీసుకుని తిరిగి ఆమె ఉన్న చోటకు వచ్చాడు. కానీ, అక్కడ తన భార్య కనిపించలేదు. అక్కడే చుట్టుపక్కల ఉంటుందని భావించి బస్టాండ్ మొత్తం వెతికాడు. కానీ, ఎక్కడా కనిపించలేదు. మరి ఇంతకీ అక్కడ ఏం జరిగింది? సదరు వ్యక్తి భార్య ఎక్కడికి వెళ్లింది? పకోడీ తెమ్మని చెప్పి..
ఇటీవలే ఓ వ్యక్తి తన మాజీ భార్యను అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. తాజాగా ఉత్తర్ప్రదేశ్లో మరో దారుణం జరిగింది. తనకు దూరంగా ఉంటున్న భార్యను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు..
జగపతిబాబు హీరోగా నటించిన 'శుభలగ్నం' సినిమాలో హీరోయిన్ ఆమని తన భర్త జగపతిబాబును కోటి రూపాయలకు రోజాకు అమ్మేస్తుంది. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకుంది.
భార్యాభర్తల బంధం ప్రేమ, నమ్మకం, గౌరవం మీద నిలబడుతుంది. కానీ ఈ రోజుల్లో చిన్న చిన్న అపార్థాల వల్ల అనేక దాంపత్యాలు బలహీనపడుతున్నాయి. సంబంధం నిలకడగా ఉండాలంటే ఇద్దరూ కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.