ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Education Dept : టెన్త్‌ పరీక్ష ఫీజుకు తత్కాల్‌ విధానం

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:15 AM

పదో తరగతి పరీక్షల ఫీజుల చెల్లింపులకు ప్రభుత్వ పరీక్షల విభాగం మరో అవకాశం ఇచ్చింది.

అమరావతి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల ఫీజుల చెల్లింపులకు ప్రభుత్వ పరీక్షల విభాగం మరో అవకాశం ఇచ్చింది. తత్కాల్‌ విధానం పేరుతో ఈ నెల 27 నుంచి జనవరి 10 వరకు ఫీజులు చెల్లించవచ్చని తెలిపింది. తత్కాల్‌లో రూ.వెయ్యి ఫైన్‌ చెల్లించాలని స్పష్టం చేసింది. గతంలో ఫీజులు చెల్లించనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కె.శ్రీనివాసులురెడ్డి సూచించారు.

Updated Date - Dec 25 , 2024 | 04:16 AM