ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YCP ATTACK: టీడీపీ కార్యకర్తపై దాడి

ABN, Publish Date - Apr 23 , 2024 | 12:29 AM

మండల పరిధిలోని వెంకటంపల్లిలో టీడీపీ కార్యకర్త గోవిందుపై వైసీపీ నాయకులు సోమవారం దాడి చేశారు. టీ స్టాల్‌ వద్ద ఉన్న తనపై వైసీపీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, సూర్యనారాయణరెడ్డి అనూహ్యంగా కర్రలతో దాడి చేశారని బాధితుడు తెలిపాడు

Govindu is being treated in the hospital

చెన్నేకొత్తపల్లి, ఏప్రిల్‌ 22: మండల పరిధిలోని వెంకటంపల్లిలో టీడీపీ కార్యకర్త గోవిందుపై వైసీపీ నాయకులు సోమవారం దాడి చేశారు. టీ స్టాల్‌ వద్ద ఉన్న తనపై వైసీపీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, సూర్యనారాయణరెడ్డి అనూహ్యంగా కర్రలతో దాడి చేశారని బాధితుడు తెలిపాడు. తనను కులం పేరుతూ దూషించారని, బైకును ధ్వంసం చేశారని వాపోయాడు.


ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి ప్రచారానికి గ్రామంలోకి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని టీడీపీ నాయకులు తెలిపారు. గాయపడిన గోవిందును చెన్నేకొత్తపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 23 , 2024 | 12:29 AM

Advertising
Advertising