Home » Crime
ఏలూరు నగరంలో అర్ధరాత్రి వేళ అమానుష ఘటన జరిగింది. ఓ యవతిని హింసించి, అత్యాచారం చేశాడో దుండగుడు. ఈ ఘటనపై బాధితులు వెంటనే ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు.. ఇప్పుడు ఉన్నతాధికారులకు తెలియడంతో కేసు నమోదు చేసినట్టు సమాచారం.
జగ్గయ్యపేటలో ఓ సస్పెక్ట్ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ పార్టీ వేడుకలో ఇరువురి మధ్య చెలరేగిన వాగ్వాదమే హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది.
విద్యాబుద్ధులు నేర్పిస్తూ విద్యార్థుల జీవితానికి మార్గదర్శిగా ఉండాల్సిన ఓ ప్రిన్సిపాల్.. విద్యార్థిని బలవన్మరణానికి కారణమయ్యాడు. ఆయన వేధింపులు తాళలేక ఆ బాలిక పాఠశాల ఆవరణలోనే..
రూ.7 కోట్ల దోపిడీ కేసులో చిత్తూరు జిల్లా గుడిపాల వాసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సైతం ఈ విషయాన్ని గుర్తించి విచారణ ప్రారంభించారు. అలాగే ఓ ఇన్నోవా వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
డిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడు ఘటనతో తిరుపతిలో హై అలర్ట్ ప్రకటించారు.
ఒడిశా నుంచి తిరుపతి మీదుగా తమిళనాడుకు తరలిస్తున్న 32 కిలోల గంజాయిని చంద్రగిరి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు పొన్నుస్వామి సెల్వరాజ్ను అరెస్టు చేశారు.
నగల దొంగతనానికి అడ్డుపడిందని ఓ మహిళను హతమార్చిన వైనమిది,
ఎద్దులను శుభ్రం చేసేందుకు కుంటలోకి దిగిన మేనమామ, మేనల్లుడు నీట మునిగి చనిపోయిన వైనమిది.
గుడిసివారిపల్లిలో మూడు రోజుల క్రితం జరిగిన జయప్రకాష్ రెడ్డి (27) దారుణ హత్య ఘటనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కుమారున్ని కన్న తల్లే హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. తల్లి టి.శ్యామలమ్మతోపాటు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మహబూబాబాద్ మండలం ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పదవ తరగతి చదువుతున్న బాలిక కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలుపుకుని సూసైడ్ అటెంప్ట్ చేసింది.