Home » Crime
నూతన సంవత్సర వేడుకల ముందు దేశ రాజధాని ఢిల్లీలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 150 మందిని అరెస్ట్ చేసి, 40 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్లను ధ్వంసం చేయడం..
హైదరాబాద్లోని నల్లకుంటలో దారుణ ఘటన జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. భర్త అతికిరాతంగా హత్య చేశాడు.
అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు భర్త.
మహబూబాద్ జిల్లాలో హత్యకు గురైన వీరన్న కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీరన్నను కట్టుకున్న భార్యే హత్య చేయించినట్లు నిర్ధారణ అయ్యింది.
కెనడా దేశంలో ఇండియాకు చెందిన ఓ మహిళ హత్యకు గురయ్యారు. ఈ విషయమై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అక్కడి భారతీయ రాయబార కార్యాలయం. పూర్తి వివరాల్లోకెళితే..
ఏలూరులో అర్ధరాత్రి వేళ అమానుష ఘటన జరిగింది. ఓ యవతిని హింసించి, అత్యాచారం చేశాడో దుండగుడు. ఈ ఘటనపై బాధితులు వెంటనే ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు.. ఇప్పుడు ఉన్నతాధికారులకు తెలియడంతో కేసు నమోదు చేసినట్టు సమాచారం.
జగ్గయ్యపేటలో ఓ సస్పెక్ట్ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ పార్టీ వేడుకలో ఇరువురి మధ్య చెలరేగిన వాగ్వాదమే హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది.
విద్యాబుద్ధులు నేర్పిస్తూ విద్యార్థుల జీవితానికి మార్గదర్శిగా ఉండాల్సిన ఓ ప్రిన్సిపాల్.. విద్యార్థిని బలవన్మరణానికి కారణమయ్యాడు. ఆయన వేధింపులు తాళలేక ఆ బాలిక పాఠశాల ఆవరణలోనే..
రూ.7 కోట్ల దోపిడీ కేసులో చిత్తూరు జిల్లా గుడిపాల వాసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సైతం ఈ విషయాన్ని గుర్తించి విచారణ ప్రారంభించారు. అలాగే ఓ ఇన్నోవా వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
డిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడు ఘటనతో తిరుపతిలో హై అలర్ట్ ప్రకటించారు.