Home » Crime
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలులో యూరియా బస్తాల చోరీ యత్నం కలకలం రేపింది. ఆగి ఉన్న గూడ్స్ రైలును లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు బోగి తాళం పగులగొట్టి యూరియా బస్తాల చోరీకి విఫలయత్నం చేశారు.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు 20 కిలోమీటర్ల దూరంలోని పలమనేరులో ఆర్థిక మోసగాళ్లు ఎక్కువయ్యారు. వినూత్న తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు.
తిరుపతిలో వెలుగుచూసిన మాంసం మాఫియాపై కలెక్టర్ వెంకటేశ్వర్ సీరియస్ అయ్యారు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులతోపాటు నగరపాలక సంస్థ వైద్యాధికారులతో సమీక్షించారు.
ముక్కంటి ఆలయంలోని హుండీలో నగదును చోరీ చేసిన ఓ భక్తుడిని సిబ్బంది పట్టుకున్నారు.
కూతురి ప్రేమ వివాహాన్ని అంగీకరించని ఓ తండ్రి మరీ కర్కశంగా ప్రవర్తించాడు. పోలీసుల ఎదుటే ఆమెను కత్తితో పొడిచి హతమార్చాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళితే...
బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 15 మంది మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి.
హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు రేసర్లు రెచ్చిపోయారు. శనివారం అర్ధరాత్రి నాలెడ్జ్ సిటీ వద్ద రేసింగ్ నిర్వహించారు. అడ్డుకోబోయిన పోలీసులపైకి కార్లతో దూసుకెళ్లారు.
బెంగళూరులో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో బాక్సింగ్ కోచ్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.
నకిలీ కేటుగాళ్లు చెలరేగిపోయారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపునకు కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి.. నకిలీ ప్రొసీడింగ్స్ తయారు చేశారు.
ఢిల్లీలో మరోసారి భారీ బంగారం స్కామ్ బయటపడింది. ఓ వ్యక్తి ప్యాంట్ జేబుల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు మూడున్నర కిలోల పసిడిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.