• Home » Crime

Crime

ఒకరికి బదులు మరొకరు పరీక్షకు

ఒకరికి బదులు మరొకరు పరీక్షకు

ఒకరికి బదులుగా మరొకరు పదవ తరగతి పరీక్షలను రాసిన కేసులో ఏడుగురు నిందితులకు మూడేళ్ల జైలు, రూ.38వేల జరిమానా విధిస్తూ వెంకటగిరి కోర్టు జడ్జి విష్ణువర్మ తీర్పు చెప్పారు.

చెన్నై నటి హత్య కేసు.. 11,700 టన్నుల చెత్తను జల్లెడ పట్టిన పోలీసులు

చెన్నై నటి హత్య కేసు.. 11,700 టన్నుల చెత్తను జల్లెడ పట్టిన పోలీసులు

2019 జనవరిలో చెన్నైలో జరిగిన ఓ నటి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. భర్తే నిందితుడని తేల్చిన పోలీసులు.. ఆమె తల ఆచూకీని మాత్రం కనిపెట్టలేకపోయారు.

భర్త, అత్తకు భోజనంలో విషం!

భర్త, అత్తకు భోజనంలో విషం!

కట్టుకున్న భర్తను, అతడి తల్లి (అత్త)ని చంపేసేందుకు భోజనంలో విషం పెట్టిందో ఇల్లాలు. తన వివాహేతర బంధానికి ఆ ఇద్దరూ అడ్డుగా ఉన్నారని భావించే ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది.

అనాథనని చెప్పి.. ప్రేమ పేరుతో దగ్గరై!

అనాథనని చెప్పి.. ప్రేమ పేరుతో దగ్గరై!

ఓ వ్యక్తి తనను తాను అనాథనని చెప్పుకొని.. ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు! కొన్ని నెలల తర్వాత అతడు అనాథ కాదని, అతడు చెప్పుకొంటున్న పేరూ వేరని, మతం కూడా వేరని తెలియడంతో ఆమె దిగ్భ్రాంతికి గురైంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో వారు దర్యాప్తు చేపట్టారు.

ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు

ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు

కడపజిల్లా ప్రొద్దుటూరు పరిధిలో గురువారం టాస్క్‌ఫోర్సు పోలీసులు తనిఖీలు నిర్వహించి ముగ్గు రు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు.

Crime: బాలుడే చంపేశాడు!

Crime: బాలుడే చంపేశాడు!

రామకుప్పం జంట హత్యల కేసులో అందరూ అనుకున్నదే నిజమైంది. సమీప బంధువైన మైనర్‌ బాలుడే వారిని దారికాచి హత్య చేసినట్లు తేలింది.

Jagan case: విలేకరి జగన్‌ హత్య కేసులో మరో నిందితుడి అరెస్టు

Jagan case: విలేకరి జగన్‌ హత్య కేసులో మరో నిందితుడి అరెస్టు

వి.కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ జగన్మోహన్‌రెడ్డి హత్య కేసులో మరో నిందితుడు సాదత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Prison: బతికున్నంత కాలం జైలులోనే..

Prison: బతికున్నంత కాలం జైలులోనే..

పోక్సో కేసులో ఓ యువకుడికి బతికున్నంత కాలం జైలుశిక్ష, జరిమానా విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం తీర్పు చెప్పింది.

Crime: 62గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ స్వాధీనం

Crime: 62గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ స్వాధీనం

రేణిగుంటలో డ్రగ్స్‌ విక్రయ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ను తీసుకొచ్చి తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు.

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్ల  మృతి

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్ల మృతి

చర్చిల్లో ప్రార్థనలు ముగిం చుకొని స్వగ్రామానికి వెళ్తూ తల్లీకూతురు అనంతలోకాలకు చేరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి