Home » Crime
నెల్లూరు జిల్లా: కావలి రూరల్ మండలం, ముసునూరు టోల్ ప్లాజా దగ్గర బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి. వెనుక నుంచి కారు ఢీ కొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కర్ణాటకలో గల గడగ్ ప్రాంతానికి చెందిన ప్రకాష్ మొదటి భార్య కుమారుడు వినాయక్. వినాయక్ తల్లి కాలం చేసిన తర్వాత ప్రకాష్ మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయినప్పటికీ కొనుగోలు చేసిన స్థలాలు, ప్లాట్లు వినాయక్ పేరు మీద రాశాడు. అంతవరకు బానే ఉంది. గత ఐదారునెలల నుంచి పరిస్థితి మారింది.
ఉత్తర్ప్రదేశ్(uttar pradesh)లోని కన్నౌజ్(kannauj) లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(accident) జరిగింది. గోరఖ్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న హైస్పీడ్ స్లీపర్ బస్సు(bus) డివైడర్ను ఢీకొట్టి అటువైపు నుంచి వస్తున్న ట్రక్కును బలంగా తాకింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, బస్సులో ఉన్న మరో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
మండల పరిధిలోని వెంకటంపల్లిలో టీడీపీ కార్యకర్త గోవిందుపై వైసీపీ నాయకులు సోమవారం దాడి చేశారు. టీ స్టాల్ వద్ద ఉన్న తనపై వైసీపీ నాయకులు చంద్రశేఖర్రెడ్డి, వెంకటరామిరెడ్డి, సూర్యనారాయణరెడ్డి అనూహ్యంగా కర్రలతో దాడి చేశారని బాధితుడు తెలిపాడు
కదిరిఅర్బన, ఏప్రిల్ 20: మండలంలోని కౌవులేపల్లి వద్ద శు క్రవారం అర్ధరాత్రి సమయంలో కా రు బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కది రి పట్టణానికి చెందిన దివాకర్, ఉమామహేశ్వరి దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నా రు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు సందీప్ బీటెక్ చదువుతుండగా, రెండో కుమారుడు జయదీప్ ఇటీవల పది పరీక్షలు రాశాడు.
పిల్లలు పోర్న్ చూడటం నేరం కాకపోవచ్చు. కానీ పిల్లలతోను అశ్లీల చిత్రాలు తీయడం మాత్రం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం అని సుప్రీంకోర్టు వెల్లడించింది. అంతే కాకుండా దీనిని తీవ్ర నేరంగా పరిగణిస్తామని తెలిపింది.
50 మందికి పైగా ప్రయాణిస్తున్న పడవ(boat) ఆకస్మాత్తుగా మహానదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, అదే సమయంలో ముగ్గురి కంటే ఎక్కువ గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన ఒడిశా(Odisha)లోని జార్సుగూడ జిల్లాలో శుక్రవారం (ఏప్రిల్ 19) సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
హిందుపులు పూజించే ప్రధాన దేవుళ్లల్లో ఒకరైన శివునిపై అవమానకర వ్యాఖ్యల కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులకు ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది.
ప్రేమ.. రెండక్షరాలే.. కానీ.. చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే చాలు ఇంకెవరూ అవసరం లేదు అని ఫీలయ్యే ప్రేమికులూ చాలా మందే ఉన్నారు.
శ్రీరామనవమి సందర్బంగా పశ్చిమ బెంగాల్లో ( West Bengal ) నిర్వహించిన రామనవమి ఊరేగింపులో జరిగిన ఘర్షణలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కారణం అని బీజేపీ మండిపడింది. రాష్ట్రంలోని ముర్షిదాబాద్లో బుధవారం రామనవమి ఊరేగింపు జరిగింది