• Home » District

District

కరిగిన మేఘం

కరిగిన మేఘం

జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి వర్షం కురిసింది. అత్యధికంగా బెళుగుప్పలో 90.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. డి.హీరేహాళ్‌ 58.2, నార్పల 46.2, రాయదుర్గం 45.6, యల్లనూరు 39.2, కళ్యాణదుర్గం 32.2, ఉరవకొండ 30.2, యాడికి 28.4, కణేకల్లు 22.2. వజ్రకరూరు 22.4, పెద్దపప్పూరు, కుందుర్పి 20.6, విడపనకల్లు 16.2, బ్రహ్మసముద్రం 15.4, గుంతకల్లు 15.2, తాడిపత్రి 13.4, ..

Tdp : నామినేటెడ్‌ నైరాశ్యం..!

Tdp : నామినేటెడ్‌ నైరాశ్యం..!

నామినేటెడ్‌ పదవుల తొలి జాబితాలో జిల్లాకు ఒక చైర్మన, నాలుగు డైరెక్టర్‌ పదవులు మాత్రమే లభించాయి. మాజీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డికి సీడాప్‌ చైర్మనగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ముఖ్య నేతలు నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మూన్నెళ్లుగా పదవుల పంపకాల కోసం ఎదురు చూస్తున్నారు. వందరోజుల పాలన పూర్తి కావడంతో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఇదే ...

TDP : తవ్వుకో.. తవ్వుకో..!

TDP : తవ్వుకో.. తవ్వుకో..!

ఎర్ర మట్టికోసం ప్రభుత్వ భూములను గుల్ల చేస్తున్నారు. అధికారుల అండతో చెలరేగిపోతున్నారు. గుత్తి మండల పరిధిలోని మామిళ్ళచెరువు కొండలు, ప్రభుత్వ భూముల్లో భారీ యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. వైసీపీ హయాంలో మట్టి మాఫియా దెబ్బకు మామిళ్లచెరువు కొండ కరిగిపోయింది. తామేమీ తక్కువ తినలేదన్నట్లు తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు, ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దందాకు తెరలేపారు. గుత్తి పట్టణంలోని ...

భూ సమస్యలపై  ఫిర్యాదులు పునరావృతమైతే చర్యలు: కలెక్టర్‌

భూ సమస్యలపై ఫిర్యాదులు పునరావృతమైతే చర్యలు: కలెక్టర్‌

భూ సమస్యలపై ఫిర్యాదులు పునరావృతమైతే చర్యలు తప్పవని కలెక్టర్‌ అధికారులను హెచ్చరించారు.

14 రోజుల్లోగా చెత్త తొలగించాలి

14 రోజుల్లోగా చెత్త తొలగించాలి

రహదారుల వెంబడి ఉన్న చెత్త కుప్పలను తక్షణమే తొలగించి ఎస్‌డబ్లూపీసీ (చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రం)లకు తరలించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పంచాయతీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశుధ్య నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Road Accident : మృత్యు తాండవం

Road Accident : మృత్యు తాండవం

రహదారులపై యమ కింకరులు మాటు వేసినట్లున్నారు. ఒకే రోజు నలుగురు ద్విచక్ర వాహనదారులను బలితీసుకున్నారు. పలువురిని తీవ్రంగా గాయపరిచారు. అనంతపురం, నంద్యాల జిల్లాలోని మూడు ప్రాంతాల్లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదాలు బాధిత కుటుంబాలలో అంతులేని విషాదాన్ని నింపాయి. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం వంకమిట్టపల్లి వద్ద రెండు బైకులు ఢీకొని ఒకరు మృతిచెందారు, ముగ్గురు తీవ్రంగా, ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. బాధితులు యాడికి మండలం వేములపాడు గ్రామస్థులు. రెండు బైకులు ఢీకొనడంతో చాకలి రాజు(35) ...

Collector : హెచఐవీకి అవగాహనే మందు: కలెక్టర్‌

Collector : హెచఐవీకి అవగాహనే మందు: కలెక్టర్‌

హెచఐవీ, ఎయిడ్స్‌ నివారణకు అవగాహనే మందు అని కలెక్టరు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గురువారం 5కె రెడ్‌ రన మారథాన నిర్వహించారు. ఆర్ట్స్‌ కాలేజీ వద్ద ఈ ర్యాలీని కలెక్టర్‌ ప్రారంభించారు. హెచఐవీ, ఎయిడ్స్‌కు చికిత్స లేదని, అవగాహన పెంచుకుంటే ఈ వ్యాధిబారిన పడకుండా ఉండగలమని అన్నారు. హెచఐవీ, ఎయిడ్స్‌ బాధితుల పట్ల వివక్షత చూపరాదని జేసీ శివనారాయణశర్మ అన్నారు. బాధితులకు వైద్యం, మందులను ప్రభుత్వ ...

Drugs : జైలుకు పంపిన జల్సాలు

Drugs : జైలుకు పంపిన జల్సాలు

పద్ధతిగా సేద్యం చేసుకుంటూ, పాలు అమ్ముకుంటూ బతికేవారు. జల్సాలకు ఆ సొమ్ము సరిపోలేదని మొదట కర్ణాటక మద్యం అమ్మారు. ఆ తరువా గంజాయి వ్యాపారంలోకి దిగారు. పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. పామిడి పోలీసు స్టేషనలో సీఐ రాజశేఖర్‌రెడ్డి ఈ వివరాలను బుధవారం వెల్లడించారు. పామిడి మండలంలోని పాళ్యం గ్రామానికి చెందిన అన్నదమ్ములు తమ్మినేని శివకుమార్‌, తమ్మినేని నందకుమార్‌ పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు. ఆవులను పెంచుతూ పాలను అమ్మేవారు. వీటి ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు, జల్సాలకు ...

Mahabubabad District Court : గంజాయి రవాణా.. ఇద్దరికి 20 ఏళ్ల జైలు

Mahabubabad District Court : గంజాయి రవాణా.. ఇద్దరికి 20 ఏళ్ల జైలు

గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరికి మహబూబాబాద్‌ జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం తండ ధర్మారానికి చెందిన బానోత్‌ కిరణ్‌కుమార్‌ అలియాస్‌ దేవా, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన బాదావత్‌ సూర్య..

Adcc Bank : కదల బొమ్మాళీ..!

Adcc Bank : కదల బొమ్మాళీ..!

ఏడీసీసీ బ్యాంకులో ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులు బదిలీ చేసినా కదలడం లేదు. ఇక్కడి నుంచి కదిలే సమస్యే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకులో వివిధ స్థాయిలో పాతుకుపోయిన ఉద్యోగులను పర్సన ఇనచార్జిగా ఉన్న జాయింట్‌ కలెక్టర్‌.. ఇటీవల బదిలీ చేశారు. వీరిలో అధికశాతం మంది పదేళ్లకు పైగా పాతుకుపోయిన వారే. ఏడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఏజీఎంగా పనిచేస్తున్న ప్రసన్నలక్ష్మిని కళ్యాణదుర్గం ప్రాంతీయ అధికారిగా, చీప్‌ మేనేజర్లుగా ఉన్న మనోహర్‌ను ధర్మవరానికి, అనంత పద్మనాభం పాతూరు బ్రాంచకు, డీకే ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి