Home » District
ఈవీఎంలు భద్రపరిచిన సా్ట్రంగ్రూమ్స్ వద్ద పటిష్ట భద్రత కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీ నా జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించారు. విజయవాడ నుంచి శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వినోద్ కుమార్, జేసీ కేతనగార్గ్, నగరపాలిక కమిషనర్ మేఘస్వరూప్, డీఆర్వో రామకృష్ణారెడ్డి, ఆర్వోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖే్షకుమార్ మీనా మాట్లాడుతూ, సా్ట్రంగ్ ...
నువ్వు మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్గా కొనసాగాలంటే మీ ఊర్లో ఎన్నికల ఖర్చు పెట్టుకో.. లేదంటే వేరేవాళ్లకు అవకాశం ఇస్తాం..’ ఇదీ.. పోలింగ్కు ముందు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు వైసీపీ నాయకులు పెట్టిన షరతు. వారు ఇవ్వలేకపోతే మళ్లీ ఆ పోస్టు దక్కదని భయపడ్డారు. డబ్బులు సమకూర్చేందుకు శింగనమల నియోజకవర్గంలో అనేక గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలుకు పాల్పడినట్లు సమాచారం. తప్పుడు మస్టర్లతో లక్షలాది రుపాయల స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్కు ...
వైసీపీ అభ్యర్థుల్లో రోజురోజుకూ అభద్రతాభావం పెరిగిపోతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ముందు ఉన్న జోష్ వారిలో కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే గుబులు పట్టుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల గెలుపుపై పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పోలింగ్ శాతం పెరగడం... యువత ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనడం వైసీపీ అభ్యర్థులను, శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగవర్గాల్లో ఉన్న వ్యతిరేకత, అధికారంలో ఉన్నామనే దర్పంతో ఎమ్మెల్యేలు సాగించిన అక్రమాలు...
సర్వజన వైద్యశాలలో ఓపీ కౌంటర్ అత్యంత అసౌకర్యంగా మారింది. రోగులు, వారి బంధువులు గంటల తరబడి క్యూలో ఉండాల్సి వస్తోంది. ఓపీ, ఇనపేషెంట్ల అడ్మిషన కౌంటర్లు ఒకేచోట ఏర్పాటు చేయడం, మహిళలు, పురుషులకు కలిపి కౌంటర్లు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం కోసం వస్తే కొత్త రోగాలు సోకేలా ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. జిల్లా ఆస్పత్రిలో ఓపీ చీటీలకు గతంలో మహిళలకు, పురుషులకు వేర్వేరు కౌంటర్లు ఉండేవి. అవి ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉండటంతో వైద్యులు, సిబ్బందికి, రోగులకు ఇబ్బందికరంగా ఉన్నాయని భావించారు. సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్ఎంఓలు, ఇంజినీరింగ్ అధికారులు చర్చించుకుని.. రోగుల విశ్రాంతి
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ అందరి మన్ననలు పొందేలా సేవ చేస్తాను. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందరికీ చేరువ చేస్తాను..’ అని శింగనమల నియోజకవర్గ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ విన్నవించారు. అక్రమంగా సంపాదించుకునేందుకు తాను రాజకీయాలలోకి రాలేదని అన్నారు. తన తాత, దివంగత టీడీపీ నేత బండారు నారాయణస్వామి నియోజకవర్గంలో పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు ...
జిల్లాలో ఈనెల 13వ తేదీ సాయంతరం వరకు 48 గంటల పాటు ఎవరూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిర్వహించరాదని ఎస్పీ అమిత బర్దర్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 13న జరిగే పోలింగ్ ప్రక్రియలో స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు. గొడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలని అన్నారు. ఎన్నికల నిబంధన మేరకు శనివారం సాయంత్రం నుంచి ..
పోలీసు కేసులున్నా పోలింగ్ ఏజెంట్లుగా ఉండొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. పోలింగ్ పక్రియలో రాజకీయపార్టీలు, అభ్యర్థులకు ఏజెంట్ల నియామకం అత్యంత కీలకమని అన్నారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు పోలింగ్ ఏజెంటుగా కూర్చొనే వ్యక్తికి ఆ పోలింగ్ కేంద్రంలో ఓటరుగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు....
ఎన్నికల సమయంలో ఏపీటీఎఫ్ నాయకులు సమావేశం ఏర్పాటు చేయడంపట్ల ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి ఆ యూనియన నాయకులను, రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్ హెచఎంను శుక్రవారం విచారించినట్లు తెలిసింది. ఆ పాఠశాలో ఎలాంటి సమావేశం నిర్వహించలేదని ...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం అనంతపురం నగరానికి వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని సప్తగిరి సర్కిల్లో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు హాజరవుతారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకూ నిర్వహించే ఎన్నికల బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమితషాతో కలిసి చంద్రబాబు ...
ఉరవకొండ ఎంపీడీఓ అమృతరాజ్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ నుంచి ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఆయన కర్నూలు జిల్లాలో ప్యాపిలి ఎంపీడీఓగా పనిచేశారు. ఆ సమయంలో ఉపాధి పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించడం, నిధులను దుర్వినియోగం చేయడంతో ఆయనను డిస్మిస్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కలెక్టరేట్కు సమాచారం వచ్చింది. పంచాయతీరాజ్ ...