ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: మృతదేహాల తారుమారు... అంత్యక్రియల్లో అసలు విషయం తెలిశాక..

ABN, First Publish Date - 2023-03-25T17:08:21+05:30

ఎంజీఎం (MGM) అధికారులు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఒకరి డెడ్ బాడీకి బదులు మరో మృతదేహాన్ని ఎంజీఎం సిబ్బంది ఇచ్చినట్లు మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వరంగల్: ఎంజీఎం (MGM) అధికారులు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఒకరి డెడ్ బాడీకి బదులు మరో మృతదేహాన్ని ఎంజీఎం సిబ్బంది ఇచ్చినట్లు మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కాందారిపల్లి (Kaandaarapalli) వాసి రాగుల రమేష్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రమేష్ (Ramesh) మృతదేహానికి బదులు మరొకరి డెడ్ బాడీ అధికారులు ఇచ్చిన్నట్లు మృతుడి బంధువులు వాపోతున్నారు. అంత్యక్రియలు చేస్తుండగా గమనించిన బంధువులు ఆందోళనకు దిగారు.ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-03-25T17:10:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising