• Home » Telangana News

Telangana News

Raj Bhavan Theft Case: రాజ్‌భవన్ చోరీ కేసులో మరో మలుపు

Raj Bhavan Theft Case: రాజ్‌భవన్ చోరీ కేసులో మరో మలుపు

Raj Bhavan Theft Case: రాజ్‌భవన్ చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిని ఒకే వారంలో రెండు సార్లు పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

Timmapur Railway Station: పట్టాలు దాటుతుండగా ఊహించని ఘటన

Timmapur Railway Station: పట్టాలు దాటుతుండగా ఊహించని ఘటన

Timmapur Railway Station: ఓ కార్మికుడు తన పనిని ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా అనుకోని ఘటన చోటు చేసుకుంది.

బంపర్ ఆఫర్.. రూ.9కే చీర.. షాపు వాళ్ల దిమ్మతిరిగిపోయింది..

బంపర్ ఆఫర్.. రూ.9కే చీర.. షాపు వాళ్ల దిమ్మతిరిగిపోయింది..

Sarees For RS 9 In Vikarabad: మహిళలు ఇచ్చిన షాక్‌కు ఆ బట్టల షాపు యజమాన్యానికి దిమ్మతిరిగిపోయింది. 9 రూపాయలకే చీర అని తెలియగానే వందల మంది ఆడవాళ్లు షాపు ముందు బారులు తీరారు. చీరల కోసం గొడవ పెట్టుకున్నారు. వాళ్లకు చీరలు అందించలేక.. షాపు వాళ్లు చేతులు ఎత్తేశారు.

Kolipaka Srikrishna: యూపీఎస్సీ ఫలితాల కోసం చూస్తున్నా

Kolipaka Srikrishna: యూపీఎస్సీ ఫలితాల కోసం చూస్తున్నా

కొలిపాక శ్రీకృష్ణ సాయి, సివిల్స్ కోసం చేసిన 4 ప్రయత్నాల తర్వాత గ్రూప్-1లో 519 మార్కులతో 10వ ర్యాంకు సాధించారు. సామాజిక శాస్త్రాలపై ఆసక్తి పెరిగిన శ్రీకృష్ణ, 10 గంటలు ప్రతిరోజూ చదువుతూ ఈ విజయాన్ని సాధించారు

PRP Therapy Scam: పీఆర్‌పీ చికిత్స ఓ భారీ స్కామ్.. తెలంగాణ ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల ఫిర్యాదు..

PRP Therapy Scam: పీఆర్‌పీ చికిత్స ఓ భారీ స్కామ్.. తెలంగాణ ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల ఫిర్యాదు..

పీఆర్‌పీ చికిత్స ఓ స్కామ్ అని తెలంగాణకు చెందిన పలువురు ఆర్థొపెడిక్ సర్జన్లు స్పష్టం చేశారు. వైద్య ప్రయోజనాలు లేని పీఆర్‌పీని చికిత్సగా ప్రచారం చేయడం అనైతికమంటూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు.

Srisailam Left Canal Tunnel Collapse: టన్నెల్‌ ప్రమాదం మల్లెల తీర్థం వల్లే

Srisailam Left Canal Tunnel Collapse: టన్నెల్‌ ప్రమాదం మల్లెల తీర్థం వల్లే

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌ ప్రమాదానికి మల్లెల తీర్థం జలపాతం కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. జలపాతం నుండి వచ్చిన నీరు గ్రౌటింగ్‌ ద్వారా అడ్డుకోవడం, టన్నెల్‌పైకప్పు కూలడానికి కారణం అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు

Kanch Gachibowli Land: ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే

Kanch Gachibowli Land: ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ భూమి ఐఎంజీ అకాడమీకి కేటాయించబడినప్పటికీ, అకాడమీ ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంతో, కాంగ్రెస్‌ ప్రభుత్వం 2006లో కేటాయింపులను రద్దు చేసింది

Online Betting App Cases: బెట్టింగ్‌ కేసులు సీఐడీకి

Online Betting App Cases: బెట్టింగ్‌ కేసులు సీఐడీకి

తెలంగాణలో బెట్టింగ్‌ యాప్‌లు పెరుగుతున్న నేపథ్యంతో సీఐడీకి ఈ కేసులు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ యాప్‌లను ప్రమోటు చేసి, చైనా కంపెనీలు కూడా దీనిలో ఉన్నట్లు తెలుస్తోంది

Online Gambling Addiction: ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగులకు  యువకుడి బలి

Online Gambling Addiction: ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగులకు యువకుడి బలి

ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లకు బానిసైన సోమేశ్వర్‌రావు మూడు సంవత్సరాల్లో 3 లక్షల వరకు డబ్బులు పోగొట్టాడు. ఈ సందర్భంగా అతను డబ్బులు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Ahilyabai Holkar: సుపరిపాలనకు ప్రతిరూపం అహల్యాబాయి హోల్కర్

Ahilyabai Holkar: సుపరిపాలనకు ప్రతిరూపం అహల్యాబాయి హోల్కర్

అహల్యాబాయి 300వ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయగా ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో వైభవంగా నిర్వహించారు. ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవ వేడుకలు మార్చి8వ తేదీతో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 300 కార్యక్రమాల్లో అహల్యాబాయి జీవిత గాథను తెలిపే 3వేల పుస్తకాల విద్యార్థులకు అందజేయడంతో పాటు, ఉన్నత విద్యాసంస్థలకు చెందిన 30వేల మంది అధ్యాపకులు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి