Home » Telangana News
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ (Nirmal) లో ఆదివారంనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ర్యాలీలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ర్యాలీకి హాజరైన ఓ చిన్నారి ప్రధాని దృష్టికి ఆకట్టుకుంటుంది. ఆయన చేతులు ఊపుతూ ఆ చిన్నారికి అభివాదం చేశారు. అందుకు ప్రతిగా ఆ చిన్నారి సైతం చేతులోని మువ్వన్నెల జెండాను ఊపుతూనే ఆయనకు తిరిగి అభివాదం చేసింది.
ఎమ్మెల్యే పదవి అంటే కొందరికి ఎన్నాళ్లో వేచిన కల. ఆ కల నెరవేరినవారికి.. దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సుస్థిరం చేసుకోవాలనే తపన.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయం వివాదాలకు కేరాఫ్గా మారుతోంది..! రెండ్రోజులకో వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటున్న పరిస్థితి..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Polls) నగారా మోగింది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. నేటి నుంచే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది...
పార్టీ అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవడానికి కొంతమంది బీజేపీ అసంతృప్త సీనియర్లు సిద్ధమయ్యారా..?
సోమవారం (నేడు) ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టనున్న సందర్భం, పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానం నేపథ్యంలో పాత పార్లమెంట్ భవనానికి సంబంధించిన పలు చారిత్రక ఘటనలను ఆయన గుర్తుచేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ విభజనను (andhra pradesh bifurcation) ప్రస్తావించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సీఎం కేసీఆర్ (CM KCR) వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలు శుభవార్తలు చెప్పిన గులాబీ బాస్.. తాజాగా విద్యార్థులకు దసరా కానుక (Dussehra Gift) ప్రకటించారు...
మూడో కంటికి తెలియకుండా సొంత అన్న భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.! ఇంకెన్నిరోజులు ఇలాగని అన్నను వదిలేయమని వదినకు చెప్పాడు! ..
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పే శుభవార్తలు (Good News) ఎక్కువవుతున్నాయి.! ఇప్పటికే ఏయే వర్గాల్లో అయితే ప్రభుత్వంపై అసంతృప్తి ఉందో వాటన్నింటికీ ఏదో ఒకరకంగా సంతృప్తి పరుస్తూ వస్తోంది సర్కార్...
ఏపీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తెలంగాణలో మద్యం దుకాణాల కోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టిందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ పరిశీలనలో బహిర్గతం అయ్యింది. విశాఖ ప్రాంతంలో స్థిరాస్థి వ్యాపారం చేస్తున్న సదరు సంస్థ తెలంగాణలో మద్యం వ్యాపారంలో అడుగుపెట్టేందుకు 5వేలకు పైగా టెండర్లు దాఖలు చేసింది. లక్కీ డ్రాలో సదరు రియల్ ఎస్టేట్ సంస్థకు 110 షాపుల లైసెన్సులు సొంతమైనట్లు సమాచారం.